Exclusive

Publication

Byline

టయోటా పాపులర్ 7 సీటర్‌పై డిస్కౌంట్.. ఈ ఆఫర్ మే వరకు మాత్రమే!

భారతదేశం, మే 19 -- భారతీయ వినియోగదారులలో ఎంపీవీ సెగ్మెంట్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో కొత్త ఎంపీవీని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే.. మీ కోసం గుడ్‌న్యూస్ ఉంది.... Read More


ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ అణు దాడి చేస్తానని బెదిరించిందా? విదేశాంగ కార్యదర్శి ఏం చెప్పారంటే

భారతదేశం, మే 19 -- ిదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పాకిస్థాన్‌కు సంబంధించిన అంశాలపై పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు. పాకిస్థాన్‌లోని ఏ అణు కేంద్రాలపైనా భారతదేశం దాడి చేయలేదని స్పష్టం చేశా... Read More


ఎవరికైనా డబ్బు పంపినా కనిపించకుండా చేయవచ్చు.. పేటీఎం హైడ్ పేమెంట్ ఫీచర్‌!

భారతదేశం, మే 19 -- పేటీఎం తన యాప్‌లో గోప్యతకు సంబంధించిన ఒక ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త హైడ్ పేమెంట్ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇప్పుడు వారి చెల్లింపు హిస్టరీ నుండి ఏదైనా లావాదేవీని దాచవచ్చు. మర... Read More


ప్రపంచం నలుమూలల నుంచి శరణార్థులు వచ్చి స్థిరపడేందుకు భారత్ ధర్మశాల కాదు : సుప్రీం కోర్టు

భారతదేశం, మే 19 -- ప్రపంచం నలుమూలల నుంచి శరణార్థులు వచ్చి స్థిరపడే ధర్మశాల భారత్ కాదని సుప్రీం కోర్టు కామెంట్స్ చేసింది. శ్రీలంక తమిళుడు దాఖలు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు ... Read More


డిఫెన్స్ స్టాక్స్ మాత్రమే కాదు.. రైల్వే స్టాక్స్ కూడా దూసుకెళ్తున్నాయి.. మే నెలలో పైపైకి!

భారతదేశం, మే 19 -- భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన తర్వాత మార్కెట్లో రక్షణ రంగ స్టాక్స్ బలపడటం ప్రారంభించాయి. రక్షణ రంగ స్టాక్‌ల మాదిరిగానే రైల్వే స్టాక్‌లు కూడా పెరుగుతున్నాయి. దీనికి ... Read More


ఈ హైటెక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 261 కిలోమీటర్ల రేంజ్.. మరెన్నో ఫీచర్లు!

భారతదేశం, మే 19 -- ప్రీమియం, లాంగ్ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నట్లయితే అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ స్కూటర్ మీకు బెటర్ ఆప్షన్‌గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ విడుదలైన వెంటనే మార్కెట్లో తనదై... Read More


డ్రాగన్‌ది అదే బుద్ధి.. పాక్ కోసం భారత్‌పై గూఢచర్యం చేసిన చైనా!

భారతదేశం, మే 19 -- ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం దెబ్బకు పాక్ భయపడింది. అయితే ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్థాన్ కోసం చైనా భారత్‌పై గూఢచర్యం చేసిందని ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. శాటిలైట్ డేటాను కూడా... Read More


దేశంలో అత్యంత ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ ఇదే.. అంతలా ఇందులో ఏం బెనిఫిట్స్ ఉంటాయి?

భారతదేశం, మే 18 -- వొడాఫోన్ ఐడియా (వీఐ) అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర ఏడాదికి రూ.4999. ఇది వ్యక్తిగత ప్లాన్. అంటే రూ.4999 ప్లాన్ కేవలం ఒక కస్టమర్ కోసం మాత్రమే. ఇంకా ఆసక... Read More


రాజ్యాంగమే సర్వోన్నతమైనది.. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలి : సీజేఐ జస్టిస్ గవాయ్

భారతదేశం, మే 18 -- భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రాజ్యాంగం ప్రాముఖ్యతపై మాట్లాడారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ కంటే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని చెప్పారు. మూలస్తంభాలు కలిసి పన... Read More


బడ్జెట్ ధరలోనే వచ్చే సీఎన్జీ ఎస్‌యూవీలు.. మైలేజీలో కూడా చాలా బెటర్!

భారతదేశం, మే 18 -- ంధన ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. భారతదేశంలో ఫ్యాక్టరీలో ఇన్‌స్టాల్ చేసిన కిట్‌లతో చాలా సరసమైన సీఎన్జీ ఎస్‌యూవీల రాక పెరిగింది. మారుతి సుజుకి, టాట... Read More